• Contact Us
Saturday, August 13, 2022
S6 News
  • హోమ్
  • ట్రెండింగ్
  • తెలంగాణ
    revanth

    కెసిఆర్ మీద విరుచుకుపడిన రేవంత్ రెడ్డి.

    kcr

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్… త్వరలో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

    kcr

    కరోనాను పిచ్చ లైట్ తీసుకుంటున్న కేసీఆర్…. వారి ధైర్యానికి హ్యాట్సాఫ్..

    kcr

    దరిద్రపుగొట్టు ప్రభుత్వం… దారుణమైన బడ్జెట్… కేంద్ర బడ్జెట్ నిర్ణయం పై కేసీఆర్ ఫైర్

    drill mexpa company

    డ్రిల్‌ మెక్‌స్పాతో తెలంగాణ సర్కార్ రూ. 1500 కోట్ల డీల్.. హైదరాబాద్ కు రానున్న మరో అంతర్జాతీయ సంస్థ

    trs mps

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణాను శత్రువులా చూస్తోంది… ఎందుకింత వివక్ష?… టీఆర్ఎస్ ఎంపీలు

  • ఆంధ్రప్రదేశ్
    chandhrababu

    బడ్జెట్ మీద చంద్రబాబు అసంతృప్తి.. ఈ బడ్జెట్ ఏపీకి ఏమీ చేయలేదు అంటూ విమర్శలు..

    annavaram

    హైవే లో రెండో వైపు ప్రసాదం కౌంటర్… అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులకు గుడ్ న్యూస్.

    anji

    విశాఖలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం… పోలీసుల అదుపులో జేసిబి డ్రైవర్

    girl 1

    14 సంవత్సరాల బాలికను వేధించిన కీచకుడు… వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక.

    balakrishna

    బాలయ్య పై పోలీస్ కంప్లైంట్… కనిపించడం లేదంటూ హిందూపురం వన్ టౌన్ లో ఫిర్యాదు.

    jagan

    ఉద్యోగ సంఘాల సమ్మె పై ఎస్మా అస్త్రం… సీఎం జగన్ మంత్రులతో నేడు భేటీ.

  • జాతీయం
    • All
    • సిటీ ట్రెండ్స్
    student

    కరోనా వ్యాక్సిన్ వికటించి చనిపోయిన వైద్య విద్యార్థిని… కోర్టును ఆశ్రయించిన తండ్రి.. 1000 కోట్లు డిమాండ్

    rahul

    మసిపూసి మారేడు కాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ అంటూ……రాహుల్ గాంధీ ట్వీట్..

    terimula

    హంపి లో ప్రత్యేక పూజలు! నిర్వహిస్తున్న కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి….

    carona

    కేరళలో కరోనా విలయతాండవం… అయోమయంలో కేరళ ప్రజలు….

    nirmala

    నిర్మల పద్దు పై విమర్శలు…. సామాన్యులకు ఒరిగేదేమీ లేదంటూ ప్రతిపక్ష నేతల ఫైర్….

    students

    పిల్లల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాల అప్డేషన్… మహిళల అభివృద్ధి కోసం మూడు పథకాలు.. కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వెల్లడి

    kcr

    దరిద్రపుగొట్టు ప్రభుత్వం… దారుణమైన బడ్జెట్… కేంద్ర బడ్జెట్ నిర్ణయం పై కేసీఆర్ ఫైర్

    parilament

    దేశ రక్షణ పై దృష్టిసారించిన కేంద్ర బడ్జెట్… సరిహద్దు దేశాలతో ఉన్న ముప్పు కారణం

  • అంతర్జాతీయం
  • వినోదం
  • క్రీడలు
  • వ్యాపారం
No Result
View All Result
  • హోమ్
  • ట్రెండింగ్
  • తెలంగాణ
    revanth

    కెసిఆర్ మీద విరుచుకుపడిన రేవంత్ రెడ్డి.

    kcr

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్… త్వరలో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

    kcr

    కరోనాను పిచ్చ లైట్ తీసుకుంటున్న కేసీఆర్…. వారి ధైర్యానికి హ్యాట్సాఫ్..

    kcr

    దరిద్రపుగొట్టు ప్రభుత్వం… దారుణమైన బడ్జెట్… కేంద్ర బడ్జెట్ నిర్ణయం పై కేసీఆర్ ఫైర్

    drill mexpa company

    డ్రిల్‌ మెక్‌స్పాతో తెలంగాణ సర్కార్ రూ. 1500 కోట్ల డీల్.. హైదరాబాద్ కు రానున్న మరో అంతర్జాతీయ సంస్థ

    trs mps

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణాను శత్రువులా చూస్తోంది… ఎందుకింత వివక్ష?… టీఆర్ఎస్ ఎంపీలు

  • ఆంధ్రప్రదేశ్
    chandhrababu

    బడ్జెట్ మీద చంద్రబాబు అసంతృప్తి.. ఈ బడ్జెట్ ఏపీకి ఏమీ చేయలేదు అంటూ విమర్శలు..

    annavaram

    హైవే లో రెండో వైపు ప్రసాదం కౌంటర్… అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులకు గుడ్ న్యూస్.

    anji

    విశాఖలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం… పోలీసుల అదుపులో జేసిబి డ్రైవర్

    girl 1

    14 సంవత్సరాల బాలికను వేధించిన కీచకుడు… వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక.

    balakrishna

    బాలయ్య పై పోలీస్ కంప్లైంట్… కనిపించడం లేదంటూ హిందూపురం వన్ టౌన్ లో ఫిర్యాదు.

    jagan

    ఉద్యోగ సంఘాల సమ్మె పై ఎస్మా అస్త్రం… సీఎం జగన్ మంత్రులతో నేడు భేటీ.

  • జాతీయం
    • All
    • సిటీ ట్రెండ్స్
    student

    కరోనా వ్యాక్సిన్ వికటించి చనిపోయిన వైద్య విద్యార్థిని… కోర్టును ఆశ్రయించిన తండ్రి.. 1000 కోట్లు డిమాండ్

    rahul

    మసిపూసి మారేడు కాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ అంటూ……రాహుల్ గాంధీ ట్వీట్..

    terimula

    హంపి లో ప్రత్యేక పూజలు! నిర్వహిస్తున్న కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి….

    carona

    కేరళలో కరోనా విలయతాండవం… అయోమయంలో కేరళ ప్రజలు….

    nirmala

    నిర్మల పద్దు పై విమర్శలు…. సామాన్యులకు ఒరిగేదేమీ లేదంటూ ప్రతిపక్ష నేతల ఫైర్….

    students

    పిల్లల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాల అప్డేషన్… మహిళల అభివృద్ధి కోసం మూడు పథకాలు.. కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వెల్లడి

    kcr

    దరిద్రపుగొట్టు ప్రభుత్వం… దారుణమైన బడ్జెట్… కేంద్ర బడ్జెట్ నిర్ణయం పై కేసీఆర్ ఫైర్

    parilament

    దేశ రక్షణ పై దృష్టిసారించిన కేంద్ర బడ్జెట్… సరిహద్దు దేశాలతో ఉన్న ముప్పు కారణం

  • అంతర్జాతీయం
  • వినోదం
  • క్రీడలు
  • వ్యాపారం
No Result
View All Result
S6 News
Ashburn
Saturday
main-weather-icon
27°
clear sky
clouds-icon
Clouds0%
humidity-icon
Humidity39%
wind-icon
Wind5m/s
No Result
View All Result
Home జాతీయం

ఒమిక్రాన్ రూల్స్ అమల్లోకి.. యాంటీజెన్​ టెస్ట్​ కు భారీగా వసూలు

December 1, 2021
in జాతీయం
0
Share on FacebookShare on TwitterShare on WhatsAppPinterest

ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో టెస్టు కోసం విదేశీ ప్రయాణికులు క్యూ కట్టారు. రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనూ ర్యాండమ్ గా 2 శాతం మందిని ఎంపిక చేసి టెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో కరోనా టెస్టుల కోసం ఆరు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు నాలుగు ముప్పున్న దేశాల నుంచి 1,013 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. ప్రయాణికులకు నచ్చిన టెస్టునే చేస్తున్నారు. అయితే, తక్కువ ధర ఉన్న యాంటీ జెన్ టెస్టుకు భారీ ధరను వసూలు చేస్తున్నారు. ఒక్కో టెస్టుకు రూ. 3,900 చార్జ్ చేస్తున్నారు. దాని కోసం రెండున్నర నుంచి మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది.

అదే ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.500గా ఛార్జీని నిర్దేశించారు. ఈ టెస్టు కోసం ఐదు నుంచి ఆరు గంటలు ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. ముప్పున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

READ ALSO

కరోనా వ్యాక్సిన్ వికటించి చనిపోయిన వైద్య విద్యార్థిని… కోర్టును ఆశ్రయించిన తండ్రి.. 1000 కోట్లు డిమాండ్

మసిపూసి మారేడు కాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ అంటూ……రాహుల్ గాంధీ ట్వీట్..

Tags: #QuarantineairportantigenChennaiCountriesdelhiforeignomicranrandomrtpcrtestswaiting

Related Posts

student
జాతీయం

కరోనా వ్యాక్సిన్ వికటించి చనిపోయిన వైద్య విద్యార్థిని… కోర్టును ఆశ్రయించిన తండ్రి.. 1000 కోట్లు డిమాండ్

February 2, 2022
rahul
జాతీయం

మసిపూసి మారేడు కాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ అంటూ……రాహుల్ గాంధీ ట్వీట్..

February 2, 2022
terimula
జాతీయం

హంపి లో ప్రత్యేక పూజలు! నిర్వహిస్తున్న కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి….

February 2, 2022
carona
జాతీయం

కేరళలో కరోనా విలయతాండవం… అయోమయంలో కేరళ ప్రజలు….

February 2, 2022
nirmala
జాతీయం

నిర్మల పద్దు పై విమర్శలు…. సామాన్యులకు ఒరిగేదేమీ లేదంటూ ప్రతిపక్ష నేతల ఫైర్….

February 1, 2022
students
జాతీయం

పిల్లల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాల అప్డేషన్… మహిళల అభివృద్ధి కోసం మూడు పథకాలు.. కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వెల్లడి

February 1, 2022
Next Post
హెటిరో డ్రగ్స్ పైప్ లైన్ పనుల వద్ద మత్స్యకారుల ఆందోళన

హెటిరో డ్రగ్స్ పైప్ లైన్ పనుల వద్ద మత్స్యకారుల ఆందోళన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

ప్రమాదపుటంచుల్లో మైనర్ పిల్లల డ్రైవింగ్

ప్రమాదపుటంచుల్లో మైనర్ పిల్లల డ్రైవింగ్

November 3, 2021
సిఐ పై ఫిర్యాదు చేసిన మాజీ ఆర్మీ జవాన్

సిఐ పై ఫిర్యాదు చేసిన మాజీ ఆర్మీ జవాన్

September 13, 2021
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందించాలి

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందించాలి

November 11, 2021
గ్రామపంచాయతీ పేరుతో ఘరానా మోసం

గ్రామపంచాయతీ పేరుతో ఘరానా మోసం

November 23, 2021
మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలు

మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలు

October 23, 2021

EDITOR'S PICK

ఒక హీరో నన్ను వర్షంలో నిలబెట్టాడు: దర్శకుడు ప్రశాంత్ వర్మ

ఒక హీరో నన్ను వర్షంలో నిలబెట్టాడు: దర్శకుడు ప్రశాంత్ వర్మ

July 20, 2021

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే!

March 30, 2021
ఇండియాతో హై ఓల్టేజ్ మ్యాచ్

ఇండియాతో హై ఓల్టేజ్ మ్యాచ్

October 23, 2021
పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది: విజయసాయిరెడ్డి

పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది: విజయసాయిరెడ్డి

August 24, 2021

About

S6 న్యూస్ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ అచల మీడియా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సమాచారంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని సమస్త సమాచారాన్నివేగవంతంగా అందించాలనేది మా ప్రయత్నం. ఆధునిక టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోని వార్తా విశేషాలను ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేస్తున్నాం. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మా నెట్ వర్క్ ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక‌, వినోదాత్మక అంశాలు, రాజకీయాల్లో రహస్య కోణాలు, వ్యాపారాంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడా విశేషాలను ఈ వెబ్‌ పోర్టల్‌లో అందిస్తున్నాం. నిజానికి నిలువుటద్దం మా నినాదం. ఆ దిశగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న వార్తాంశాలతోపాటు, ప్రత్యేక కథనాలను మా S6 న్యూస్ ఛానల్ తోపాటు S6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ లోనూ అప్‌లోడ్ చేస్తున్నాం.

Copyright © 2021 — S6 News. All Rights Reserved.

No Result
View All Result
  • హోమ్
  • ట్రెండింగ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వినోదం
  • క్రీడలు
  • వ్యాపారం
  • ఒలింపిక్స్ 2020

Copyright © 2021 — S6 News. All Rights Reserved.

ఇండియా

మొత్తం కేసులు
44,239,372
– (24h)
మొత్తం మరణాలు
526,996
– (24h)
కోలుకున్న వారు
43,593,112
98.54%
ప్రస్తుత కేసులు
119,264
0.27%